POSANI MURAL IN PRP

రచయిత పోసాని మురళి కృష్ణ రాజకియనాయకుడుగా kotha అవతారం ఎత్తారు. శనివారం ఉదయం ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఆయన మాట్లాడుతూ "నేను చిరంజీవిగారి పెద్ద అభిమానిని. ఆయనను నేను ఒక వ్యక్తిgaa ఇష్ట పడతాను. ఆయన ఆదర్శాలే నన్ను పార్టీలో చేరేటట్టు చేసినయి".

No comments:

Post a Comment



Archive